Saturday, December 19, 2009

అప్రత్యెక తెలంగాణా enduku వద్దు,సమైక్య ఆంధ్ర ఎందుకు ముద్దు?

ప్రి ఆక్యుపేడ్ మైండ్ తో రాజకీయ నాయకులు చెప్తున్నమాయ మాటలకు మోస పోయి చరిత్ర చదువకుండా కొందరు యువకులు తెలంగాణా రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఫసల్ అలీ కమిషన్ తెలంగాణా రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్రం లోకలుపాలని చెప్పలేదన్న సంగతిని దయజేసి చదువండి .ఆనాటి ఆంధ్ర నాయకుల ఒత్తిడి వలన ప్రధాని నెహ్రూ సూచనలతో కొన్ని షరతులతో కూడిన ఒప్పందాల మెరకు తెలంగాణను ఆంధ్ర రాష్ట్రం లో కలిపినారు.ఆ షరతులు అమలు పరచి తెలంగాణా ప్రజల భయాలు తొలగించ వలసిన బాధ్యతను ఆంధ్ర పాలకులు పాటించలేదు .సరికదా, అవకాశం ఉన్నచోతల్లా స్వార్థ పురితంగా ఉల్లంఘించారు .ఆంధ్ర పాలకులూ తెలంగాణా ప్రజకే చ లను మోసం చేస్తునరనే విషయాన్ని గమనించి ఇక మేము మీతో వేగలేము అని ఉద్యమాలకు దిగేదాకా వ్యవహరించారు .విశాలాంధ్ర ఏర్పడ్డ మరునాటినుండే ఒప్పందాల అమలు వాయిదా పడ్డ కారణంగా గత యాబై ఏండ్ల నుండి పోరాటాలు సాగుతూనే ఉనాయి.కొందరు అంటున్నట్టుగా కే సి ఆర్ కొసమో చెన్న రెడ్డి కోసమో ప్రజలు ప్రాణాలు ఇవ్వడం లేదు.

సమైక్య ఆంధ్ర ను కోరుకునే వాళ్ళు ఎవరైనా జరిగిన పొరపాట్లను వెంటనే సరిదిద్ది ఇకముందు అలాంటి పొరపాట్లు అసలు జరుగకుండా చర్యలు తీసుకుంటామని తెలంగానీయులకు విశ్వాసం కలిగే విధంగా వ్యవహరించకుండా అదే పని గా ప్రత్యెక లంగాణా వాదాన్ని కించపరుస్తూ మాట్లాడుతున్నారు .ఇట్లా అయితే ఎలా సమయిక్యంగా ఉండగలుగుతాం?సంకుచితంగా,స్వార్తపురితంగా ఆలోచించే సమూహాల్లో ప్రజాస్వామ్యయుతంగా ఆలోచింప జేస్తూ మానావీయ విలువలనుపెంపొందించడానికి కృషి చేస్తున్న మేధావులు,మెరుగయిన సమాజం కోసం కలలుకంటున్నఈ టెలుగు రచయితలు తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ధర్మ సమ్మతం అని తెలుపుతూ స్కయ్ బాబా కు ఆంధ్ర జ్యోతి లో ఇంటర్వ్యు ఇచారు.అది వివిధ శీర్హిక లో ప్రచురింప బడింది.

పాణి-కర్నూల్ ,తల్లవజ్జాల పతంజలి శాస్త్రి-రాజమండ్రి, పెద్దబోట్ల సుబ్బరామయ్య -గుంటూరు,అట్టాడ అప్పల నాయుడు-శ్రీకాకుళం,జి స చలం-విజయనగరం,వి వి న మూర్తి -తూర్పు గోదావరి,సిన్గానవేని నారాయణ-అనంతపురం,స్వామీ-అనంతపురం,పాపినేని శివశంకర్ -గుంటూరు అద్దెపల్లి రామ్మోహన్ రావు -తు -గోదావరి,మంచికంటి-ప్రకాశం ,వి ప్రతిమ-నెల్లూర్ కాట్రగడ్డ దయానంద్ -ఒంగోలు వి ఆర్ రాసాని-చిత్తూర్ వీరంతా తెలంగాణా రాష్ట్రం న్యాయమే అని అన్నారు.దేశమంతా ముక్కలు అవుతుంది అన్నదానికి ముప్పల రంగనాయకమ్మ చాల చక్కగా లంగాణది ప్రత్యెక పరిస్తిస్తి అని వివరించారు.

న్ని రాజకీయ పార్టీలు మేము తెలంగాణకు మద్దతు ఇస్తామని తీర్మానం చేసినట్లు కేంద్రానికి పంపితేనే కదా కేంద్రం తెలంగాణకు సై అన్నది .ఇప్పుడు అంతా మాత మారుస్తున్నారు.వాళ్ళంతా తెలంగాణ పైన ఆశ వదులుకొని రేపటి ఆంధ్ర రాష్ట్రం కోసం ప్పోటి పడుతున్నారు.తమ న్యాయమైన హక్కుల కోసం పోరాడుతున్న తెలంగాణ పజలకు ప్రజాస్వామిక వాదులంతా మద్దతు ఇవ్వాలి.లేదంటే భవిష్యత్తు లో కేవలం భుజ బలం ,ధన బలమే రాజ్యమేలుతుంది .

Sunday, December 6, 2009

మీరు ఎటువయిపు?

అమెరికాకు వచ్చిన తర్వాత ఆంధ్ర ప్రాంతం నుండి వచ్చిన యువకుల అభిప్రాయలు చదివిన తర్వాత నా అభిప్రాయలు వారితో పంచుకోవాలని అనిపించింది.

ప్రపంచమే కుగ్రామం అయిన తర్వాత ఇంకా ఆంధ్ర తెలంగాణా అంటూ సంకుచితంగా ఆలోచించడము ఏమి బాగా లేదన్నారు.
ప్రపంచాన్ని ఎవరికోసం ఎవరు కుగ్రామంగా మార్చారో మీకు తెలియదని అనుకోను.

సరే ఈ కుగ్రామం ఫలితంగా మీలో కొద్ది మందికి ఉపాధి అవకాశాలు లభించినా మీ కంపనీలకు వస్తున్నా లాభాలల్లో నుండి మీకు ఇస్తున్న్డు
దేంతోమీకు తెల్లిసిందే గద. మీకు వస్తున్నా డాలర్లతో మీరు కొంత మెరుగైన జీవితం గడుపుతున్నది కాదన లేని సత్యమే అయినా మీ అయీ భాయీ నుండి వేల మయిల్లదూరం లోఉన్న మీరు కోల్పోతున్న అనుభుతులువేల కట్ట లేనివి కాదా?కుచ్ పానా హాయ్ తో కుచ్ ఖొన హోగా అంటారేమో కాని ఎవరి లాభాల కోసం మీరు మీ ప్రేమలు అనుభూతుల నుండి దూరం అవుతున్నారు.ప్రపంచం లో అందుబాటులో
ఉన్న వనరుల్లు మీఋఎక్కడ ఉన్న అవి మీ అర్హత మేరకు మీకు లభించ వలసినవే గాదా?

అలాగే మీకు నిలువడానికినేలను ఇచినఈ దేశం ,ఈ భూమి తల్లి పయికి ప్రపంచము లో అందరికంటే గుడా ఎక్కువ 18000 వేల టన్నుల
కాలుష్యాన్ని వదులుతూ మానవ మనుగడకేముప్పు తెస్తున్నది.కేవలం ౩౦ కోట్ల మంది జనాభా ఇంట కాలుష్యాన్ని తయారు చేస్తున్నాదoటే ఇది ఎంత మంది నోటికాడి కుడు లాక్కోగాలిగితే ఇంతగనం వనరులను వినియోగించుకోగాలుగుతుందో చుడండి.ఎవరయితే ఎక్కువ వనరులను పయోగిన్చుకుంటారో వారు మరొకరి అవసరాలకు అడ్డు తగిలినట్లే గదా?మహాత్మా గాంధీ గారి మాటల్లోనే ఎ మనిషి వద్దనయిన తానూ జీవిన్చీదానికంటే అదనంగా ఒక్క రూపాయి ఉన్నా అది దోపిదే అని అన్నారు

ఈ లెక్కన తెలంగాణా లోనినిల్లు నిధులు నిక్షిప్తాలు వాళ్లకు చెంద కుండ పోతున్నయంటే వాటిని వేరొకరు కొల్లగోట్టుక పోతున్నట్లే గదా?నాకు తెలిసి అది మీరు ఎంత మాత్రం కాదు .ఈ కంపుటర్ లోనేచదివాను ఒక మాజీ ముఖ్య మంత్రి కుటుంబ సంపద కేవలం4.5సంవస్తారాల్లో 78వేల కోట్లకు చేరింది అని.ఒకరి అక్రమ సంపాదనల ఫై మరొకరు అసెంబ్లి లోఎంతగా తిట్టుకున్తున్నారో తెలుగువాళ్ళం అందరం చూస్తున్నాము .
దోపిడిదారుల దోపకానికి ఉతం ఇచే పాలనకు మనం ఎందుకు సహకరించాలో చెప్పండి?ఆకలి తో అలమటించి పోయే కోట్లాది మంది అన్నార్తులకు ఓ అన్నం మెతుకు దొరికే పరిస్తితి కోసం తమ శక్తి మేరకు పోరాటం జేస్తున్న తోటి తెలుగు వారి పోరాటానికి కడుపు నిండిన వాళ్ళు కడుపు నింపుకునే వాళ్ళు కాళ్ళు అడ్డం పెడుతారు కాని మీ లాంటి వాళ్ళు అడ్డు తగలడం న్యాయం గాదు.

ఈ చర్చ లో పాల్గొంటున్న యువతి యువకులు అంతా వారి తలిదండ్రులు ఏంటో కష్టపడితేనే ఈ స్తితిలోకి వచ్చిన కష్టజీవుల బిద్దలేనని నా నమ్మకం.తెలంగాణా పోరు కస్తాజివులకు వ్యతిరేకం అయినది కాదు అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా సంపాదించుకుంటున్న వారి పయిననే. పక్క వారిని కిన్చాపరుచ నంత వరకు కస్టపడి పని చేసుకునే వారికి ఎక్కడ ఎప్పుడు అడ్డంకే ఉండదు.

translit: తెలంగాణ నాయకులారా ఇకనయినా సోయి తెచుకొంద్రి



గత 50 సంవస్తరాలుగా సమస్య తీవ్రమయినప్పుడల్లా దాటావెస్తూ తెలంగాణా వనరులను కొల్లగోట్టుకొని పోతున్నారు.తెలంగానలో
ని అడవులనాన్ని నరుక్యపోయి తీరని నష్టము చేసారు.ఓపెన్ కాస్ట్ ఘనుల పేరుతొ వేలాదిఎకరాల్ భూమిని మానవ మనుగడకు అక్కరకు రాకుండా విధ్వసం చేశారు.గోదావరి లాంటి జీవనడులను ప్రవహించ కుండ చేసారు.తెలంగాణా యువకులకు చెంద వలిసిన వేలాది ఉద్యోగాలు వారికి కాకుండా పోయాయి.ఈ విధ్వంసాన్ని చట్టం ముసుగులో
గత 50సంవస్తరాలుగా కొనసాగిస్తున్నారు.తెలంగాణా బిడ్డలు కూల్పోయింది ఈ గడ్డ పయి జరిగిన వినాశనాన్ని తవ్విపోసుకుంట పొతేనురెండ్లయి నా సరిపోదు.తెలంగాణా ప్రత్యెక రాష్ట్రం కాంక్షతెలంగాణా ప్రజల్లో ఇంట అనిచివెత తర్వాత కూడా ఎంత ఉవ్వెత్తున ఎగసి పడుతున్నదోతేట
తెల్లం అయింది.ప్ర్రజల వలన ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకోబడిన ఈ ప్రజా ప్రభుత్వం ఇంకా అణిచి వేయగాలమన్న భ్రమల్లూ నుండి బయటికి వచ్చి ప్రత్యెక తెలంగాణా రాష్ట్రాన్ని ప్రకటించాలి.

హైద్రాబాద్ తెలంగానడా కాదా అనే విషయం పెద్దసమస్య గాదు.చరిత్ర తెలిసిన మేధావులు 500ఎండ్లనుడి నుండి హైదరాబాద్ లూ ఏమి జరిగింది ఎలా అభివృద్ధి జరిగింది అలాగే ఈ 50ఏండ్ల నుండి ఎవరు ఎన్ని పెట్టుబడులు పెట్టారు ఎంత లాభం పిండుకున్నారు కట్టిన పన్నులు పొందిన సౌకర్యాలు అన్నిలెక్కలు వేయాలి.తెలంగాణా ద్వారా సమకురిన రెవిన్యూ ఎంత అలాగే ఇక్కడ పెట్టిన ఖర్చు ఎంత?తవ్వుక పోబడ్డ ఖనిజ సంపద ఎంత?అన్ని బేరీజు వేయడం జరుగుతుంది.


ఇక మా ప్రాంతం వారికి నష్టం జరిగితే సహించేది లేదని ఆంధ్ర నాయకులుఅంటున్నారు.


తెలంగాణా ప్రజలకు నష్టం జరుగుతున్నదని లక్షలాది ప్రజలు రోడ్ల పయికి వచ్చి లాతి దెబ్బలు తింటూ వందలాది ప్రజలు ప్రాణాలు అర్పిస్తూ ఉంటె ఇక్కడి నీరో చక్రవర్తులకు చలనం రావడం లేదు.తమ స్వంత ప్రయోజనాలే తప్ప అశేష ప్రజా రాసుల తిప్పలు పట్టించుకోని మీరు ఎప్పటి వలెనె కోట్లు ఖర్చు చేసి గెలుస్తా మను కొంటె అది మీ భ్రమే అవుతుంది.ఇప్పటికయిన ప్రజలను చుడండి సోయి తెచుకోండి ప్రజల పక్షాన నిలిచి కేంద్రం మేడలు వంచి తెలంగాణా రాష్ట్ర సాధనకు పాటు పదండి.వీరగొని పెంటయ్య.కరీంనగర్.(ప్రస్తుతము సన్నివేల్ అమెరిక)

కెసిఆర్ నిరాహార దీక్ష విరమించాలా?

కెసిఆర్ నిరాహార దీక్ష విరమించాలా లేదా అంటే ముందుగ కెసిఆర్ ఎందుకు ఆ దీక్ష చేపట్టాడు అన్నది ప్రశ్న.ఉద్దేశం నెరవేరకుండా దీక్షవిరమిస్తే ప్రజల్లో అభాసు కాదా.అతడు ప్రభుత్వ అధీనములూ ఉన్నాడు కనుక అతడి ఉద్దేశం నేఅవేర్చి ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.